భద్రతపై ఉన్నతాధికారులతో సీఎం సమావేశం

సీఎం  క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో మెట్రో పోలీస్ సదస్సు ఏర్పాట్లు, భద్రతపై సీఎం సమీక్షా జరిపారు. సమావేశానికి డీజీపీ అనురాగ్ శర్మ, సీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ హాజరయ్యారు. ఈ నెల 6 నుంచి 10 వరకు మెట్రో పోలీస్ సదస్సు జరగనున్న విషయం విదితమే.

Leave a Comment