
స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాల ప్రతినిధుల సదస్సు ముగింపులో ఆమె ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. భారతదేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు, మహిళలకు సున్తీ చేయించడం కొనసాగటం పట్ల ఫ్రీదా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికైనా అందరూ గళం విప్పాలని ఆమె అంటున్నారు.
Recent Comments