
ప్రమాదం కంటే అతి బాధించిన విషయం ఏమిటంటే గాయపడిన బాధితులను పట్టించుకోకుండా కొందరు యువకులు సెల్ ఫోన్ తో ఫోటోలు తీసుకోవడం బిజీగా కనిపించారు. ఆ పరిస్థితి చూసి చాలా సిగ్గుతో తలవంచుకున్నాను. మానవత్వం లేకుండా ప్రవర్తించే మనుషులను చూసి విపరీతంగా భయమేసింది.
నా ప్రాణాల మీద భయం కంటే మనుషుల ప్రవర్తన పట్ల భయమనిపించింది. మనం ఎక్కడికి పోతున్నాం. నా సహాయం చేసే స్థితిలో లేనందుకు నన్ను నేనే నిందించుకోవాల్సి వచ్చింది అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
Recent Comments